వినాయక చవితి వ్రత కల్ప పుస్తకములు 1000 మందికి పంపించడం జరిగినది

 జై వాసవి మాత జై జై వాసవి మాత 

వినాయక చవితి సందర్భంగా మన కావలి ఆర్యవైశ్య సంగం అధ్యక్షులు శ్రీ తటవర్తి రమేష్   గారి ఆధ్వర్యంలో వినాయక చవితి వ్రత కల్ప పుస్తకములు 1000 మందికి కావలి మొత్తం పంపించడం జరిగినది వారికి ఎల్లప్పుడు వాసవి మాత ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుకుందాం



google+

linkedin

Popular Posts

Prama Sweekaram